లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాతే నిర్ణయం...
లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ర్టాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో అన్నట్లు తెలిస…
తొలిరోజు ముగిసేసరికి కివీస్‌.. 63-0
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ముగిసే సరికి న్యూజిలాండ్‌ జట్టు 23 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 63 పరుగులు సాధించింది. ఓపెనర్లు.. టామ్‌ లాథమ్‌(27 నాటౌట్‌), టామ్‌ బ్లండెల్‌(29 నాటౌట్‌) సమయోచిత బ్యాటింగ్‌తో తొలివికెట్‌కు 63 పరుగులు జోడించారు. 23 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన ఈ జంట.. భారత బ…
పట్టణ ప్రగతితో సమస్యలకు సత్వర పరిష్కారం...
పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్  అన్నారు.  ఈ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ అర్భన్ జిల్లా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఆమె పలు వార్డుల్లో పర్య…
పట్టణ ప్రగతితో సమస్యలకు సత్వర పరిష్కారం...
పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్  అన్నారు.  ఈ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ అర్భన్ జిల్లా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఆమె పలు వార్డుల్లో పర్య…
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సర…
దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ నెంబర్‌ వన్‌: మహమూద్‌ అలీ
తెలంగాణ పోలీస్‌శాఖ దేశంలోనే నెంబర్‌ వన్‌ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగోను హోంమంత్రి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ నెంబర్‌ వన్‌ అన్నారు. పోలీస్‌శాఖను రూ.700 కోట్లతో అభివృ…